భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నా: స్వర్ణలత | Swarnalatha Bhavishyavani In Bonalu At Secunderabad | Sakshi
Sakshi News home page

భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నా: స్వర్ణలత

Jul 13 2020 11:48 AM | Updated on Jul 13 2020 2:16 PM

Swarnalatha Bhavishyavani In Bonalu At Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌  ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని చెప్పారు. కాపాడుకుందాం అనుకున్నా కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు. తనకు సంతోషం లేదని స్వర్ణలత  భవిష్యవాణి వినిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement