ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత | students causes ill becuse of iron tablets | Sakshi
Sakshi News home page

ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత

Feb 10 2015 6:19 PM | Updated on Sep 2 2017 9:06 PM

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఐరన్ మాత్రలు వికటించి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఐరన్ మాత్రలు వికటించి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం విద్యార్థులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
(గీసుకొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement