సింరేణి కార్మికుని దారుణ హత్య | Singareni employee murdered in Mandamarry | Sakshi
Sakshi News home page

సింరేణి కార్మికుని దారుణ హత్య

Oct 4 2017 8:17 AM | Updated on Sep 2 2018 4:19 PM

మందమర్రి :
మందమర్రి ప్రాణహిత కాలనీకి చెందిన ఆర్‌కే-1ఏ బొగ్గుగని సింగరేణి కార్మికుడు భీమ్‌రావు(50)ను బుధవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హతమార్చారు. భీమ్‌రావు ఇంటి నుంచి విధులకు వెళుతుండగా మార‍్గమధ‍్యంలో ఉదయం 6 గంటలకు కాపు కాసిన దుండగులు అతనిని అడ‍్డగించి గొంతు కోసి హతమార్చారు.

సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement