యువకుడి ఆత్మహత్య | ramesh committed suicide in rangareddy district | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Oct 10 2015 11:37 AM | Updated on Jun 4 2019 5:04 PM

పొలం దగ్గరికి వెళ్తున్ననని చెప్పి వెళ్లిన యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

చేవెళ్ల(రంగారెడ్డి): పొలం దగ్గరికి వెళ్తున్ననని చెప్పి వెళ్లిన యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రమేష్(20) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలానికి వెళ్తున్నానని చెప్పి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement