పెరిగిన రైళ్ల వేగం! 

Raised speed of trains - Sakshi

64 రైళ్ల ప్రయాణ సమయం తగ్గింపు

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై రైళ్ల వేగం పెరగనుంది. దక్షిణ మధ్య రైల్వే మీదుగా నడిచే 64 రైళ్ల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం నడుస్తున్న సమయం కంటే ముందుగానే గమ్యం చేరుకుంటాయి. ఈ మేరకు కొత్త సమయపట్టికను విడుదల చేశారు. మంగుళూరు–కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయాన్ని 3.55 గంటలపాటు తగ్గించారు. 4 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించటంతోపాటు ఒక రైలు ఫ్రీక్వెన్సీని పెంచారు. 146 రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top