టీజీటీ పోస్టు వద్దనుకుంటే  14లోగా తెలియజేయండి: టీఎస్‌పీఎస్సీ 

Post Graduate Teacher as Teacher Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీలో భాగంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకూ ఎంపికయ్యారని టీఎస్‌పీఎస్సీ శుక్రవారం తెలిపింది. టీజీటీ పోస్టు వద్దనుకునే వారు ఈ నెల 14లోగా ఆన్‌లైన్‌ ద్వారా వద్దని రీ లింక్విష్‌మెంట్‌ను సబ్మిట్‌ చేయాలని సూచించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top