ఇదేం చోద్యం | Sakshi
Sakshi News home page

ఇదేం చోద్యం

Published Wed, Apr 22 2020 9:46 AM

People Bathing in Water Pipes Leakage Area Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:ఎండాకాలం.. నీటి సమస్య.. నీటిని వీలైనంత పొదుపుగా వాడాలి అని జలమండలి అధికారులు నిత్యం చెబుతుంటారు. అయితే నగరంలోని మంచినీటి పైప్‌లైన్లకు చాలా చోట్ల లీకేజీలున్నాయి. దీంతో నీరంతా వృథా అవుతోంది. స్థానికులు అక్కడక్కడా ఇలా స్నానాలు చేస్తుంటారు. మరి నీరు కలుషితమైతే దానిని ఆపేదెలా? జరిగే ప్రమాదాలకు బాధ్యులెవరు?

Advertisement

తప్పక చదవండి

Advertisement