మందు బాబులకు జరిమానాలు | penalties in drunk and drive | Sakshi
Sakshi News home page

మందు బాబులకు జరిమానాలు

Nov 13 2015 7:58 PM | Updated on May 25 2018 2:06 PM

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 9 మందికి మేడ్చల్ కోర్టు రూ.9 వేల జరిమానా విధించింది.

రంగారెడ్డి: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 9 మందికి మేడ్చల్ కోర్టు రూ.9 వేల జరిమానా విధించింది. జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం జీడిమెట్ల, గండిమైసమ్మ, బహదూర్‌పల్లి, కుత్బుల్లాపూర్ చౌరస్తాల్లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 9 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం మేడ్చల్ కోర్టులో హజరు పరచగా ఒక్కొకక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement