డెంగ్యూతో ఒకరి మృతి | one dead in karimnagar due to dengue fever | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో ఒకరి మృతి

Dec 21 2015 9:50 AM | Updated on Sep 3 2017 2:21 PM

కరీంనగర్ జిల్లాలో డెంగ్యూతో ఒకరు మరణించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో డెంగ్యూతో ఒకరు మరణించారు. కమాన్‌పూర్ మండలం కన్నాల గ్రామానికి చెందిన మల్లయ్య(40) ఇరవై రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయనను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం వేకువజామున చనిపోయాడు. కాగా, డెంగ్యూ జ్వరంతోనే ఆయన భార్య కూడా ఇటీవలే చనిపోయింది. దంపతులిద్దరూ డెంగ్యూతో మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement