విద్యార్ధులకు కొత్త ధృవీకరణ పత్రాలు: కేసీఆర్ | New Certificates through Tahshil offices, Telangana government | Sakshi
Sakshi News home page

విద్యార్ధులకు కొత్త ధృవీకరణ పత్రాలు: కేసీఆర్

Oct 7 2014 7:02 PM | Updated on Aug 15 2018 9:22 PM

విద్యార్ధులకు కొత్త ధృవీకరణ పత్రాలు: కేసీఆర్ - Sakshi

విద్యార్ధులకు కొత్త ధృవీకరణ పత్రాలు: కేసీఆర్

తెలంగాణలో విద్యార్ధులకు కొత్తగా స్థానికత,కుల, ఆదాయ దృవీకరణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: తెలంగాణలో విద్యార్ధులకు కొత్తగా స్థానికత,కుల, ఆదాయ దృవీకరణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధృవీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచన చేసింది. ఈ నెల 15 కల్లా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రభుత్వం నిర్ణయించింది. 
 
రేషన్ కార్గు తరహాలో అర్హులకు ఆహార భద్రతా కార్టులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు లేఖలు ఇవ్వాలని ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement