'చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తాం' | minister Indrakaran Reddy says Govt should develops Old Temples also | Sakshi
Sakshi News home page

'చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తాం'

Feb 14 2016 4:42 PM | Updated on Aug 11 2018 4:59 PM

తెలంగాణలోని చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

రంగారెడ్డి జిల్లా: తెలంగాణలోని చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం  మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరిగిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కల్యాణ మహోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. రాఘవాపూర్ గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement