వ్యక్తి ఆత్మహత్య | man suicides in beerkur | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Aug 10 2015 4:08 PM | Updated on Aug 29 2018 8:38 PM

మానసిక స్థితి సరిగాలేని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బీర్కూర్: మానసిక స్థితి సరిగాలేని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన అంబయ్య (28) భార్య అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితమే మృతి చెందింది. అప్పటి నుంచి అంబయ్య మానసిక స్థితి సరిగా లేదు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అంబయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement