రోడ్డుపై ఉమ్మిన వ్యక్తిపై కేసు నమోదు | Man Splitting on Road And Case File in Rangareddy | Sakshi
Sakshi News home page

రోడ్డుపై ఉమ్మిన వ్యక్తిపై కేసు నమోదు

Apr 18 2020 10:22 AM | Updated on Apr 18 2020 10:22 AM

Man Splitting on Road And Case File in Rangareddy - Sakshi

ఉమ్మిపై మట్టిపోస్తున్న వ్యక్తి

రంగారెడ్డి, కొత్తూరు: ప్రస్తుతం కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, షాపింగ్‌మాల్స్, బస్టాప్‌ల వద్ద ఉమ్మివేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారి బస్టాప్‌ వద్ద ఉమ్మివేసిన వ్యక్తిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ వ్యక్తితోనే ఉమ్మిపై మట్టిని పోయించారు. (తల్లి ప్రేమ)

Advertisement
 
Advertisement
Advertisement