డెంగీతో వ్యక్తి మృతి | man died Dengue fever | Sakshi
Sakshi News home page

డెంగీతో వ్యక్తి మృతి

Oct 6 2015 11:31 PM | Updated on Oct 9 2018 5:43 PM

డెంగీతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని హజారుగూడెంలో మంగళవారం వెలుగుచూసింది.

 హాలియా: డెంగీతో ఓ వ్యక్తి మృతిచెందాడు.  ఈ ఘటన  మండలంలోని హజారుగూడెంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన పెరుమాళ్ల సైదయ్య(53) పది రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ  ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సైదయ్య  సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం  ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement