లారీ ఢీకొని బాలిక దుర్మరణం | Larry hit the girl's death | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బాలిక దుర్మరణం

Jan 10 2016 8:01 PM | Updated on Aug 30 2018 3:58 PM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో లారీ ఢీకొని ఓ బాలిక మృతి చెందింది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో లారీ ఢీకొని ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం స్థానికంగా ఓ హోటల్ నిర్వహిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన అతియా (8) అనే బాలిక రోడ్డు దాటుతుండగా.. ఊట్నూరు వైపు వెళుతున్న సిమెంట్ లోడ్ లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement