గవర్నర్, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు | KCR And Governor Narasimhan Greets People On Maha Shivratri | Sakshi
Sakshi News home page

గవర్నర్, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు

Mar 4 2019 3:10 AM | Updated on Mar 4 2019 3:10 AM

KCR And Governor Narasimhan Greets People On Maha Shivratri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్య ప్రేమ, సౌభ్రాతృత్వం, సోదరభావం పెంపొం దించాలని ఈ శుభ సందర్భంగా గవర్నర్‌ ఆకాం క్షించారు. ఎంతో నిష్టతో కోట్లాది మంది శివుడి భక్తులు మహాశివరాత్రి రోజున ప్రార్థనలు చేస్తా రని తెలిపారు. రాష్ట్రం శ్రేయస్సుతో, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శివుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement