కరీంనగర్ జిల్లాలో పలు రైళ్లు రద్దు | karimnagar district railway works going few trains cancelled | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లాలో పలు రైళ్లు రద్దు

Mar 3 2016 8:45 AM | Updated on Sep 3 2017 6:55 PM

కరీంనగర్ జిల్లాలో రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సిర్పూర్, కాగజ్ నగర్, ఖాజీపేట మార్గంలో రైల్వే లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో కరీంనగర్-కుష్పుల్ ప్యాసింజర్, రామగిరి ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సింగరేణి, ఇంటర్సిటీ, కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లను మంచిర్యాల వరకు మాత్రమే నడుపుచున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement