ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం | job, employment fraud in karimnagar | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

Sep 1 2015 11:04 AM | Updated on Sep 3 2017 8:33 AM

కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో అభ్యర్థుల నుంచి కోట్లు వసూలు చేశాడో వ్యక్తి. జిల్లాలోని పెద్దపల్లి డీఎల్పీవో వెంకయ్య ఈ మోసానికి పాల్పడ్డారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆదిలాబాద్ జిల్లాలో పలువురి వద్ద రూ. 3 కోట్లు వసూలు చేశారు. ఉద్యోగాల గురించి అడిగితే తప్పించుకు తిరుగుతుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న బెల్లంపల్లి పోలీసులు వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement