తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ | IPS officers transferred in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ

Sep 23 2014 10:36 PM | Updated on Sep 2 2017 1:51 PM

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ క్రైం అడిషనల్ కమిషనర్గా ఐజీగా స్వాతి లక్రాను, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఐజీగా సందీప్ సాండిల్యను, నిజామాబాద్ ఎస్పీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement