తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ క్రైం అడిషనల్ కమిషనర్గా ఐజీగా స్వాతి లక్రాను, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఐజీగా సందీప్ సాండిల్యను, నిజామాబాద్ ఎస్పీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.