అల్లా దయవల్ల తిరిగి వచ్చాం: హైదరాబాద్ యాత్రికులు | Hyderabad piligrims returened safly from Iraq | Sakshi
Sakshi News home page

అల్లా దయవల్ల తిరిగి వచ్చాం: హైదరాబాద్ యాత్రికులు

Jun 19 2014 2:49 AM | Updated on Sep 19 2018 6:29 PM

అల్లా దయవల్ల తిరిగి వచ్చాం: హైదరాబాద్ యాత్రికులు - Sakshi

అల్లా దయవల్ల తిరిగి వచ్చాం: హైదరాబాద్ యాత్రికులు

ఈ నెల 8-10 తేదీల్లో ఇరాక్‌లోని పవిత్ర నగరాలైన కర్బలా, నజఫ్‌లకు వెళ్లిన దాదాపు 350 మంది హైదరాబాద్ షియా ముస్లింలలో 25 మందితో కూడిన బృందం బుధవారం క్షేమంగా తిరిగి వచ్చింది.

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8-10 తేదీల్లో ఇరాక్‌లోని పవిత్ర నగరాలైన కర్బలా, నజఫ్‌లకు వెళ్లిన దాదాపు 350 మంది హైదరాబాద్ షియా ముస్లింలలో 25 మందితో కూడిన బృం దం బుధవారం క్షేమంగా తిరిగి వచ్చింది. మిగ తా వారు కూడా అక్కడ క్షేమంగానే ఉన్నారని యాత్రికులు తెలిపారు. మిలిటెంట్ల దాడులతో ఇరాక్ అట్టుడుకుతుండటంతో అనుకోని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అల్లా దయవల్ల తిరిగి వచ్చామని రజాఖాన్, రాజసబ్రి, సయ్యద్‌సద్దర్ హుసేన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement