ఆదిలాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ | Hansraj Gangaram Ahir came to adilabad | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి హన్స్‌రాజ్

May 27 2015 10:43 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఆదిలాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ - Sakshi

ఆదిలాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి హన్స్‌రాజ్

కేంద్ర ఎరువులు, రసాయన శాఖల మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ బుధవారం ఉదయం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు.

ఆదిలాబాద్: కేంద్ర ఎరువులు, రసాయన శాఖల మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ బుధవారం ఉదయం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఆదిలాబాద్ చేరుకున్న ఆయనకు బీజేపీ జిల్లా నేతలు చాంద్‌టీ వద్ద ఘనస్వాగతం పలికారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్మల్ పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన జిల్లాకు వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement