ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతుల ఆందోళన | farmers protests infront of warangal enamamula market | Sakshi
Sakshi News home page

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతుల ఆందోళన

Sep 30 2015 2:34 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఎనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు పత్తి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.

వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు పత్తి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ-మార్కెట్ విధానం వల్ల పత్తి ధర తగ్గుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ-మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మూకుమ్మడిగా కార్యాలయం ముట్టడించి కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement