మురుగు లేకుండా చూడాలి

drainage water flows on the road - Sakshi

 బెల్లంపల్లి : కన్నెపల్లి మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయానికి వెళ్లే దారి మురుగు నీరుతో బురదమయంగా ఉంటుంది. మురుగు కాలువ నిర్మించకపోవడంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ మార్గం మీదుగా రాకపోకలు చేసే ప్రజలు, విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top