ధర్మపురి హుండీ ఆదాయం రూ.22 లక్షలు | Dharmapuri Temple nets Rs.22 Lakhs income | Sakshi
Sakshi News home page

ధర్మపురి హుండీ ఆదాయం రూ.22 లక్షలు

Jan 19 2016 8:18 PM | Updated on Sep 3 2017 3:55 PM

కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.

ధర్మపురి (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ లెక్కింపులో రూ. 22,43,723 నగదుతో పాటు,19 గ్రాముల బంగారం, 2.280 గ్రాముల వెండి, విదేశాలకు చెందిన 26 కరెన్సీ నోట్లు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement