ప్రతిపక్షాల గొంతు నొక్కింది.. | congress mla critisize the trs government | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల గొంతు నొక్కింది..

Mar 27 2017 4:05 PM | Updated on Mar 18 2019 9:02 PM

ప్రతిపక్షాల గొంతు నొక్కింది.. - Sakshi

ప్రతిపక్షాల గొంతు నొక్కింది..

బడ్జెట్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కిందని ఆరోపించారు. అతి తక్కువగా కేవలం 13 రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడం సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదనడానికి నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం గెలవడానికి అన్ని వర్గాల ప్రజలను ఓడించిందని చెప్పారు. సబ్ ప్లాన్‌ను, స్పెషల్ డెవలప్‌మెంట్ బిల్లుపై సమగ్ర చర్చ జరగకుండా ప్రభుత్వం దాటవేసిందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement