మంత్రుల చాయ్‌.. చిట్‌చాట్‌ | Chai .. chit chat | Sakshi
Sakshi News home page

మంత్రుల చాయ్‌.. చిట్‌చాట్‌

Aug 31 2018 8:54 AM | Updated on Aug 31 2018 10:28 AM

Chai .. chit chat - Sakshi

టీ కొట్టులో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి 

ఇబ్రహీంపట్నంరూరల్‌ :  నిన్న మొన్నటి వరకు సామాన్య ప్రజలకే కేరాఫ్‌గా మారిన రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం సమీపంలోని టీ కొట్టు ఇప్పుడు ప్రధాన్యత సంతరించుకుంది. ఈ కలెక్టరేట్‌ నిర్మాణం  పక్కనే ప్రగతి నివేదన సభ జరగనుంది. సభ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నగర మేయర్‌ బోంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు ఈ టీకొట్టు వద్ద ఆగి చాయ్‌ తాగారు. మిర్చితిని వెళ్లారు. నిత్యం బిజీగా గడిపే నాయకులు సామాన్య ప్రజల మాదిరిగా రోడ్డుపై చాయ్‌తాగడాన్ని అక్కడి వారు ఆశ్చర్యంగా చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement