రోడ్డు పనులు పరిశీలించిన సీఈ | ce visits the road works on damaracharla | Sakshi
Sakshi News home page

రోడ్డు పనులు పరిశీలించిన సీఈ

Sep 23 2015 3:09 PM | Updated on Sep 3 2017 9:51 AM

నల్లగొండ జిల్లాలోని దామరచర్ల నుంచి వీర్లపాలెం వరకు వేస్తున్న డబుల్ రోడ్డును ఆర్‌అండ్‌బీ సీఈ గణపతి రెడ్డి బుధవారం పరిశీలించారు.

దామరచర్ల: నల్లగొండ జిల్లాలోని దామరచర్ల నుంచి వీర్లపాలెం వరకు వేస్తున్న డబుల్ రోడ్డును ఆర్‌అండ్‌బీ సీఈ గణపతి రెడ్డి బుధవారం పరిశీలించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద రూ.9 కోట్లతో వేస్తున్న రోడ్డును పరిశీలించిన సీఈ నాణ్యత విషయాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement