బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Basra ongoing rush of devotees | Sakshi
Sakshi News home page

బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Jan 25 2015 6:51 AM | Updated on Sep 2 2017 8:15 PM

ఆదిలాబాద్ జిల్లా: బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి.

ఆదిలాబాద్ జిల్లా:  బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందర్భరంగా భక్తుల రద్దీ పెరిగింది.అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గోదావరి స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement