శంషాబాద్‌: ఇండిగో విమానంలో విషాదం

Bangalore Patna Indigo Flight Landed Emergency In Shamshabad - Sakshi

శిశువుకు తీవ్ర అస్వస్థత

విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు (రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం)లో ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెంగుళూరు-పట్నా ఇండిగో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. అత్యవసర చికిత్సనిమిత్తం చిన్నారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top