ఆ ముగ్గురి ఇళ్లలో సోదాలు | ACB ride in vote for note case accuses homes | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురి ఇళ్లలో సోదాలు

Published Tue, Jun 9 2015 7:47 AM | Last Updated on Wed, Aug 29 2018 7:31 PM

ఆ ముగ్గురి ఇళ్లలో సోదాలు - Sakshi

ఆ ముగ్గురి ఇళ్లలో సోదాలు

ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ నిందితుల ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనీఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ నిందితుల ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్లల్లో ఏసీబీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహ అరెస్టయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement