స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి | A man died in musi river due to went for bathing | Sakshi
Sakshi News home page

స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి

May 31 2015 5:28 PM | Updated on Sep 3 2017 3:01 AM

స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి

స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి

మూసీ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

నల్గొండ(వలిగొండ): మూసీ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వలిగొండ మండలం పొద్దుటూరులో జరిగింది. వలిగొండ పట్టణానికి చెందిన జోగు సైదులు(24) అనే వ్యక్తి ఓ ఫంక్షన్ నిమిత్తం తన కుటుంబం సభ్యులతో కలిసి పొద్దుటూరు గ్రామంలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్లాడు. మూసీనదిలో స్నానానికి దిగిన సైదులు నీటిలో మునిగి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement