టాటా ఏసీ-మినీ బస్ ఢీకొని నలుగురి మృతి | 4 died in road accident | Sakshi
Sakshi News home page

టాటా ఏసీ-మినీ బస్ ఢీకొని నలుగురి మృతి

Jan 18 2015 9:07 AM | Updated on Aug 30 2018 3:58 PM

వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

వరంగల్: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.  ఈ తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న టాటా ఏసీ, మినీ బస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడినవారిని 108 వాహనంలో జనగామ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని కొందరు అంటుంటే,  దట్టంగా అలముకున్న మంచు అని మరికొందరు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement