భోజనం వికటించి 20 మంది విద్యార్థులకు అస్వస్థత | 20 students ill with serving of mid day meal | Sakshi
Sakshi News home page

భోజనం వికటించి 20 మంది విద్యార్థులకు అస్వస్థత

Jun 24 2015 6:23 PM | Updated on Aug 29 2018 7:54 PM

నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

ఆత్మకూరు ఎస్: నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో బుధవారం పెట్టిన మధ్యాహ్న భోజనం తినగానే విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement