రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | 2 injured in RTC bus-bike collisioned incident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Sep 30 2015 4:34 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం సిద్దిపల్లి పంచాయతీలోని ఐస్‌ఫ్యాక్టరీ వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

ఖమ్మం(కొత్తగూడెం): ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం సిద్దిపల్లి పంచాయతీలోని ఐస్‌ఫ్యాక్టరీ వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఆర్‌నగర్ గ్రామానికి చెందిన గుర్రం నర్సింహారావు, గాంధీ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నర్సింహారావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందించేందుకు ఖమ్మంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement