గుంతలో పడ్డ ఆటో..ఇద్దరి మృతి | 2 died in auto accident | Sakshi
Sakshi News home page

గుంతలో పడ్డ ఆటో..ఇద్దరి మృతి

Jan 13 2016 10:16 AM | Updated on Mar 9 2019 4:28 PM

కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఆటో అదుపుతప్పి ఓ గుంతలో పడిపోయింది.

బోయినపల్లి : కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఆటో అదుపుతప్పి ఓ గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.  చందుర్తి మండలం మర్రిపెల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి అనీష్(20), పండగ జలేందర్(21) అనే ఇద్దరు యువకులు ఈ ఘటనలో మృతి చెందగా..మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement