'తుంగభద్ర ఎగువ కాలువకు అన్యాయం జరిగింది' | y visweswara reddy visits guntakal branch canal | Sakshi
Sakshi News home page

'తుంగభద్ర ఎగువ కాలువకు అన్యాయం జరిగింది'

Oct 7 2016 11:32 AM | Updated on May 29 2018 2:44 PM

'తుంగభద్ర ఎగువ కాలువకు అన్యాయం జరిగింది' - Sakshi

'తుంగభద్ర ఎగువ కాలువకు అన్యాయం జరిగింది'

తుంగభద్ర ఎగువ కాలువకు ఈసారి అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు.

అనంతపురం : తుంగభద్ర ఎగువ కాలువకు ఈసారి అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ను ఆయన పరిశీలించారు. అనంతరం వై.విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ... పంటలు ఎండిపోతున్నా టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. హంద్రీనీవా నీటిని తుంగభద్ర ఎగువ కాలువకు మళ్లించి వెంటనే జిల్లాలోని రైతులను ఆదుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని వై.విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement