కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఇల్లందు సింగరేణి కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు.
సింగరేణి కార్యలయం ఎదుట ఆందోళన
Nov 12 2016 12:22 PM | Updated on Sep 2 2018 4:23 PM
ఇల్లందు: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఇల్లందు సింగరేణి కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను తీర్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని కార్మికులంతా కలిసి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను చెదరగొట్టారు.
Advertisement
Advertisement