బళ్లారి (తోరణగల్లు), న్యూస్లైన్ : విమ్స్ క్రీడామైదానంలో జరిగిన జాతీయ పైకా పోటీల్లో భాగంగా జరిగిన బాక్సింగ్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు హోరాహోరీగా తలపడ్డారు. సోమవారం ఉదయం 10.30 ప్రారంభమైన బాక్సింగ్ పోటీలు రాత్రి వరకు కొనసాగాయి. సాయంత్రం 6 గంటల వరకు సాగిన పోటీల్లో గెలుపొందిందిన వారి వివరాలు.. బాలికల విభాగంలో మణిపూర్కు చెందిన జోయ్లక్ష్మిపై ఆంధ్రప్రదేశ్కు చెందిన హేమ, జార్ఖండ్కు చెందిన గలోమార్దిపై ఉత్తరాంచల్కు చెందిన దీపికా, మిజోరాంకు చెందిన లాల్హైపుటీపై పంజాబ్కు చెందిన కరంజీత్ కౌర్, మణిపూర్కు చెందిన ప్రేమీదేవిపై కర్ణాటకు చెందిన కౌసియా, పంజాబ్కు చెందిన బాదబర్ కౌర్పై తమిళనాడుకు చెందిన గాయత్రి, ఆంధ్రప్రదేశ్కు చెందిన సంజనపై హరియానాకు చెందిన సోను, మిజోరాంకు చెందిన లాల్రేతీల్ట్పై ఉత్తరాంచల్కు చెందిన హిమానీపాంత్, కర్ణాటకకు చెందిన భవ్యపై హర్యానాకు చెందిన బిందు, పంజాబ్కు చెందిన అమన్దీప్కౌర్పై మణిపూర్కు చెందిన తిలోజ్మాంచ్, మధ్యప్రదేశ్కు చెందిన స్వప్నపై ఉత్తరాంచల్కు చెందిన హేమాద్మీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నాగలక్ష్మిపై తమిళనాడుకు చెందిన ఐశ్వర్య, తమిళనాడుకు చెందిన హేమలతపై మధ్యప్రదేశ్కు చెందిన స్వప్న తదితరులు గెలుపాందారు.
బాలుర విభాగంలో
కర్ణాటకకు చెందిన కార్తీక్పై ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసాద్, జార్ఖండ్కు చెందిన నార్పార్త్సింగ్పై హరియానాకు చెందిన హరీష్ ,మధ్యప్రదేశ్కు చెందిన ఆయుష్పై హిమాచల్ప్రదేశ్కు చెందిన నికిత్ ,తమిళనాడుకు చెందిన సీఎస్ఆర్ రాజ్పై ఉత్తరఖాండ్కు చెందిన సాంధు, కర్ణాటకకు చెందిన కౌసిక్రెడ్డిపై పంజాబ్కు చెందిన ప్రమింద్సింగ్, హిమాచల్ప్రదేశ్కు చెందిన వీర్సింగ్ పై మణిపూర్ చెందిన అటంభమేహిత్, పంజాబ్కు చెందిన అజిత్పాల్పై మణిపూర్కు చెందిన ఎం.డి.ఖాన్, మిజోరాంకు చెందిన చంగల్ లింగల్వర్పై ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వరూప్, కర్టాటకకు చెందిన అమర్పై ఉత్తరఖాండ్కు చెందిన కుమార్, కర్ణాటాకకు చెందిన పవన్కుమార్పై అంధ్రప్రదేశ్కు చెందిన ఎన్.హరికృష్ణ, పంజాబ్కు చెందిన జయదీప్సింగ్పై హరియానాకు చెందిన అంకిత్, మధ్యప్రదేశ్కు చెందిన శుభం యాదవ్పై మణిపూర్కు చెందిన హరిదాస్సింగ్, ఉత్తరఖాండ్కు చెందిన పవన్చంద్పై హరియానాకు చెందిన నవీన్బూరాలు విజయం సాధించారు. అదేవిధంగా టెబుల్ టెన్నీస్లోను హోరాహోరీగా పోటీ కొనసాగింది.
హోరాహోరీగా సాగుతున్న జాతీయ బాక్సింగ్ పోటీలు
Published Tue, Feb 4 2014 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement