9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం


రైల్వే కోడూరు: వైఎస్సార్‌ జిల్లా రైల్వే కోడూరు మండలం బలపల్లె వద్ద టాస్క్‌ఫోర్సు తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్సు అధికారులను చూసి పదిమంది ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. ఆ స్థలంలో 9 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top