కర్ణాటక ,క్రిష్ణగిరి: సూళగిరి సమీపంలోని అటవీ ప్రాంత గ్రామంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్రవాహనంపైకి పాకుతున్న 10 అడుగుల కొండ చిలువను స్థానికులు బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సూళగిరి సమీపంలోని డ్యాం ఎబ్బళం గ్రామం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామంలోకి తరచూ సర్పాలు వస్తుంటాయి. సోమవారం ఉదయం రోడ్డుపక్కన నిలిపిన ఓ బైక్ మీదికి పెద్ద కొండచిలువ పాకుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు దానిని కట్టెతో అడ్డుకుని బంధించారు. అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. అటవీ ప్రాంతం నుండి విషపురుగులు గ్రామంలోకి చొరబడక అటవీశాఖాధికార్లు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కొండచిలువ కలకలం
Published Tue, Feb 25 2020 8:35 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
తప్పక చదవండి
- కదిలించిన కడప చైతన్యం
- దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
- ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
- Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
- పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
- తనిఖీలు చేయండి.. నిఘా పెంచండి
- అబద్ధాల మోదీ
- Aravind Kejriwal: నేను వచ్చేశా...
- బీజేపీ వైపే ప్రజలు
Advertisement