నయీం భార్య హసీనా, కోడలు సాజిద్ షాహీన్లకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
పోలీస్కస్టడీకి నయీం భార్య, కోడలు
Nov 12 2016 12:27 PM | Updated on Aug 21 2018 7:17 PM
మిర్యాలగూడ: ఎన్కౌంటర్లో మృతిచెందిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నయీం భార్య హసీనా, కోడలు సాజిద్ షాహీన్లకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఇద్దర్ని పోలీసులు శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టుకు హాజరు పర్చగా.. న్యాయస్థానం వీరికి ఈ నెల 17 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Advertisement