వరికోత మిషన్‌లో పడి తల్లికొడుకులు మృతి | mother and son died after fall into Rice Cutting Machine | Sakshi
Sakshi News home page

వరికోత మిషన్‌లో పడి తల్లికొడుకులు మృతి

Apr 26 2017 2:27 PM | Updated on Sep 5 2017 9:46 AM

కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది.

వలగుండ: కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. వరికోత మిషన్‌లో పడి తల్లీకొడుకులు మృతిచెందిన సంఘటన జిల్లాలోని వలగుండ మండలం సులువాయి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన లక్ష్మి(42), జగదీష్‌(16)లు తమ పొలం వద్ద పంటను కోయిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వరికోత మిషన్‌లో పడి మృతి చెందారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement