ప్రణాళికలు రచిస్తున్న మంగళూరు జిల్లా యంత్రాంగం
మంగళూరు: అత్యాధునిక సాంకేతికతతో కూడిన సెల్ఫోన్లు తక్కువ ధరలకే మార్కెట్లో సందడి చేస్తుండడంతో ఎక్కడ చూసినా సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు సెల్ఫీ క్రేజుకు దాసోహమయ్యారు. ఎత్తై కొండలు, లోతైన జలపాతాలు తదితర ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ చాలా మంది యువతీ, యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన సెల్ఫీ జాడ్యం కొద్ది కాలంగా భారత్కు కూడా వ్యాపించింది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా 27 మంది సెల్ఫీ క్రేజులో పడి మృతి చెందగా అందులో 15 మంది భారతీయులు ఉండడం మరింత ఆందోళన కలిగించే విషయం. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సెల్ఫీలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు అందించింది.
కాగా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఇటీవల కొంత మంది యువతీ, యువకులు మృతి చెందడంతో పర్యాటక , ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలను నిషేధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇదే దిశలో మంగళూరు అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర పర్యాటకంలో అగ్రస్థానంలో ఉన్న మంగళూరు జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాను నోసెల్ఫీజోన్లుగా ప్రకటించడానికి రాష్ట్ర నిర్ణయం తీసుకోనుందని సమాచారం. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన సోమోశ్వర రుద్రపాద, సుల్తాన్ బత్తేరి కోట, రైల్వేస్టేషన్, నేత్రావతి బ్రిడ్జ్, మరవూరు డ్యామ్, తణ్ణీరు బావి, పణంబూరు, ఉళ్లాల తదితర ప్రాంతాలను సెల్ఫీలను నిషేధించనుందని తెలుస్తోంది.
నో సెల్ఫీ ప్లీజ్..
Published Mon, Aug 29 2016 2:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
Advertisement