లోయలో పడిన జీపు, ఐదుగురు మృతి | Jeep falls into gorge, 5 dead | Sakshi
Sakshi News home page

లోయలో పడిన జీపు, ఐదుగురు మృతి

Jan 1 2017 7:37 PM | Updated on Aug 30 2018 4:10 PM

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మడ్లక్ లో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

మడ్లక్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మడ్లక్ లో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న జీపు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement