చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం | elephants damage crops in Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

Oct 31 2016 11:42 AM | Updated on Oct 2 2018 6:42 PM

చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

వీకోట: చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మద్దిమాకులపల్లిలో ఐదు ఏనుగులు సోమవారం తెల్లవారుజామున పంటలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. పదిమంది రైతులకు చెందిన సుమారు 15-20 ఎకరాల్లోని వరి మడి, క్యాబేజీ, బీన్స్ పంటలను అవి ధ్వంసం చేశాయి. దీంతో రైతులకు రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అటవీ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement