జన చైతన్య యాత్రలో బాబు ముఖాముఖి | cm chandrababu speaks over assembly segments increasing in ap at srikakulam jana chaitanya yatra | Sakshi
Sakshi News home page

జన చైతన్య యాత్రలో బాబు ముఖాముఖి

Nov 12 2016 5:31 PM | Updated on Aug 14 2018 11:26 AM

జన చైతన్య యాత్రలో బాబు ముఖాముఖి - Sakshi

జన చైతన్య యాత్రలో బాబు ముఖాముఖి

జన చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్స్లో టీడీపీ కార్యకర్తలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. కార్యకర్తలు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

పెన్షన్లు, నీరు-చెట్టు, ఇంకుడు గుంతలు, మరుగు దొడ్ల నిర్మాణ బిల్లులు అందడం లేదని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 225 కు పెరుగుతాయని చంద్రబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement