కృష్ణా బ్యారేజ్‌ని పరిశీలించిన ఏపీ సీఎం | AP CM Chandrababu & Krishna Board Chairman Visits Prakasam Barrage | Sakshi
Sakshi News home page

కృష్ణా బ్యారేజ్‌ని పరిశీలించిన ఏపీ సీఎం

Jan 6 2017 4:18 PM | Updated on Aug 18 2018 6:18 PM

విజయవాడలో కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ని కృష్ణానది మేనేజ్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ హర్దన్‌తో కలిసి సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు.

విజయవాడ: విజయవాడలో కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ని కృష్ణానది మేనేజ్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ హర్దన్‌తో కలిసి సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. వీరి వెంట భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీటి కొరత ఉన్నపుడు ఎగువ రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఏపీని ఆదుకోవాలని బోర్డు చైర్మన్‌ను సీఎం కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement