బాయిలర్‌​ పేలుడు: నలుగురికి గాయాలు | 4 injured in boiler explosion at nalgonda district | Sakshi
Sakshi News home page

బాయిలర్‌​ పేలుడు: నలుగురికి గాయాలు

Mar 17 2017 3:47 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడిపల్లి వద్ద నున్న ఇండియా సిమెంట్‌ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది.

దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడిపల్లి వద్ద నున్న ఇండియా సిమెంట్‌ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ బాయిలర్‌ పేలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement