జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌కు స్వర్ణం | Sundar Singh Gurjar becomes first Indian para-athlete to win gold | Sakshi
Sakshi News home page

జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌కు స్వర్ణం

Jul 16 2017 1:03 AM | Updated on Sep 5 2017 4:06 PM

జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌కు స్వర్ణం

జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌కు స్వర్ణం

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పసిడి బోణీ చేసింది.

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పసిడి బోణీ చేసింది. లండన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల ఎఫ్‌–46 జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు.

సుందర్‌ ఈటెను 60.36 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో జావెలిన్‌ త్రోయర్‌ రింకూ 55.12 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌–57 ఈవెంట్‌లో వీరేందర్‌ ధన్‌కర్‌ 13.62 మీటర్లతో నాలుగో స్థానాన్ని పొందాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement