-
నాలాంటి వికలాంగులకు ఆ ఫెసిలిటీస్ కల్పిస్తే ఇండియాకి మెడల్స్ తెస్తాం
-
రష్యాకు మరో షాక్.. పుతిన్ అహంకారానికి అథ్లెట్లు బలి
Russian and Belarus Athletes Banned From Winter Paralympics: ఉక్రెయిన్పై దాడుల నేపథ్యంలో రష్యాపై యావత్ క్రీడా జగత్తు కన్నెర్ర చేస్తుంది. ఇప్పటికే ఆ దేశంపై ప్రముఖ ఫుట్బాల్ సంస్థలు ఫిఫా, UEFA బ్యాన్ విధించగా.. తాజాగా వింటర్ పారాలింపిక్ కమిటీ కత్తి దూసింది. 2022 వింటర్ పారాలింపిక్స్లో రష్యాతో పాటు బెలారస్ అథ్లెట్లు పాల్గొనకుండా అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ తెలిపారు. రాజకీయాలతో క్రీడలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ, అనివార్య కారణాల వల్ల రష్యా, బెలారస్ పారా అథ్లెట్లను బహిష్కరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా దేశ ప్రభుత్వాల చర్యలకు, ముఖ్యంగా పుతిన్ అహంకారానికి పారా అథ్లెట్లు బలైపోయారని వాపోయారు. కాగా, రేపటి (మార్చి 4) నుంచి బీజింగ్లో వింటర్ పారాలింపిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో రష్యా నుంచి 71 మంది, బెలారస్ నుంచి 12 మంది పారా అథ్లెట్లు పాల్గొనాల్సి ఉండింది. చదవండి: రష్యా అధ్యక్షుడికి వరుస షాక్లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు -
జావెలిన్ త్రోలో సుందర్ సింగ్కు స్వర్ణం
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ పసిడి బోణీ చేసింది. లండన్లో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల ఎఫ్–46 జావెలిన్ త్రో ఈవెంట్లో సుందర్ సింగ్ గుర్జర్ భారత్కు స్వర్ణ పతకాన్ని అందించాడు. సుందర్ ఈటెను 60.36 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్కే చెందిన మరో జావెలిన్ త్రోయర్ రింకూ 55.12 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. పురుషుల షాట్పుట్ ఎఫ్–57 ఈవెంట్లో వీరేందర్ ధన్కర్ 13.62 మీటర్లతో నాలుగో స్థానాన్ని పొందాడు. -
మూడో రోజు రెండు పతకాలు
న్యూఢిల్లీ: ఫజా అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ప్రి మీట్లో మూడో రోజు భారత క్రీడాకారులు రెండు పతకాలు సాధించారు. పురుషుల వీల్ఛైర్ ఎఫ్– 55/56 విభాగంలో నీరజ్ యాదవ్ 25.01మీ., అమిత్ బల్యాన్ 24.93మీ. దూరం జావెలిన్ విసిరి రజత, కాంస్య పతకాలు సాధించారు. మరోవైపు భారత క్రీడాకారిణి ఏక్తా భయాన్ క్లబ్ 397గ్రా.ల ఎఫ్–32/51 విభాగంలో 16.63మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకుంది. కానీ, ఈ ప్రదర్శనతో ఎఫ్–51లో ఏక్తా ఆసియా రికార్డును తిరగరాసింది. -
నెక్లెస్రోడ్లో రియోత్సాహం..
ఖైరతాబాద్: రియో ఒలంపిక్స్ పారా అథ్లెటిక్స్లో భారత్ క్రీడాకారుల విజయాల్ని స్వాగతిస్తూ ఆదివారం నెక్లెస్రోడ్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ‘ఏపీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఏపీ సచివాలయం వరకు సాగిన ఈ ర్యాలీని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. సంఘం చైర్మన్ కోటేశ్వరరావు, జాతీయ పారా క్రీడాకారులు శ్రీనివాసులు, అంజన్ రెడ్డి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement